

భారత్ గెలుపు.. సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే?
మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 ఛాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో కివీస్పై భారత్ విజయం సాధించింది. విలియమ్సన్ (81) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. యంగ్ 22, రచిన్ 6, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12, బ్రేస్వెల్ 2 రన్స్ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో జడేజా, వరుణ్, కుల్దీప్, అక్షర్ అదరగొట్టారు. గ్రూప్ స్టేజీలో 3 మ్యాచ్లలోనూ గెలిచి 6 పాయింట్లతో IND టాపర్గా నిలిచింది. సెమీస్లో AUSతో భారత్, SAతో కివీస్ తలపడనున్నాయి