బోథ్ మండలంలోని 650 స్వయం సహాయక సంఘాలకు 113.87 వడ్డీ లేని రుణాల మంజూరు.

బోథ్ మండలంలోని 650 స్వయం సహాయక సంఘాలకు 113.87 వడ్డీ లేని రుణాల మంజూరు.

బోథ్ మండల సమాఖ్య అధ్యక్షురాలు తోడి శెట్టి ప్రేమల

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 27 :-ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల మహిళా సమాఖ్య పరిధిలోనీ 42 గ్రామ సంఘాల పరిధిలో 2024 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి 2025 జనవరి నెల 31 వరకు 10 నెలలకు సంబంధించిన స వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో మండలంలోని 650 స్వయం సహాయక సంఘాలకు స్త్రినిది వడ్డీ లేని రుణాలు 18.72 రూ బ్యాంకు లింకేజ్ లో వడ్డీ లేని రుణాలు రూ 95.16 మొత్తం కలిపి మండలానికి 650 స్వయం సహాయక సంఘాలకు మొత్తం వడ్డి లేని రూపాయలు 113.87 ఒక కోటి 13 లక్షల 87 లక్షల వడ్డీ లేని రూపాయలు మంజూరు అయినట్టు బోథ్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తోడిశెట్టి ప్రమీల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాలకు గాను బోథ్ మండలం అత్యధికంగా 650 స్వయం సహాయక సంఘాలకు ఒక కోటి 13 లక్షల 87 వేల రూపాయలు. జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలోని అత్యధిక వడ్డీలేని రుణాలు పొందిన మండలం బోథ్ కు మంజూరు కావడం మండల సమాఖ్య అధ్యక్షురాలుగా నాకు గర్వంగా ఉందని అన్నారు. వడ్డీ లేని రుణాలు రావడంలో కృషిచేసిన గ్రామ సంఘాల విఓఏలకు సీసీలకు మండల సమాఖ్య సిబ్బందికి ఏపీఎంకు మహిళా సంఘాలకు రుణాలను సకాలంలో అందించడంలో సహకారాలు అందించిన మండలంలోని అన్ని బ్యాంక్ మేనేజర్ లకు క్షేత్రాధికారులకు సమస్త బ్యాంక్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

  • Related Posts

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. మనోరంజని, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. – భీమారం మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల…

    సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌

    సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌ తెలంగాణ : రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జిల్లా, మండలస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సన్నబియ్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య

    కేకేఆర్ లక్ష్యం 104 పరుగులు

    కేకేఆర్ లక్ష్యం 104 పరుగులు

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

    ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

    ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య