ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మొదటి రోజుపదవ తరగతి పరీక్షలు ప్రశాంత ప్రారంభమైనవి. మండలంలో మొత్తం మూడు సెంటర్లలో పరీక్ష కేంద్రాల్లో 399 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 399 మంది హాజరైంట్లు ఎంఈఓ మధుసూధన్ తెలిపారు.మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో 159 విద్యార్థులు, సారంగాపూర్ జడ్పీహెచ్ఎస్ లో 199 విద్యార్థులు,బీరవెల్లి జడ్పీహెచ్ఎస్ లో 41విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపారు.పరీక్ష కేంద్రాన్ని తహశీల్దార్ శ్రీదేవి సందర్శించి తనిఖీ చేశారు.

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?