పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 29 – నిర్మల్ జిల్లా – సారంగాపూర్: ఈ నెల 21 నుండి ఏప్రిల్ 02 వరకు ఉదయం 9-00 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు జరగబోయే పదవ తరగతి పరీక్షలకు మండలంలో మొత్తం మూడు సెంటర్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఈఓ మధుసూధన్ తెలిపారు. మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో 159 విద్యార్థులు, 9 ఇన్విజిలేటర్స్ ; సారంగాపూర్ జడ్పీహెచ్ఎస్ లో 199 విద్యార్థులు ,11 ఇన్విజిలేటర్స్ ;
బీరవెల్లి జడ్పీహెచ్ఎస్ లో 41విద్యార్థులు, 4 ఇన్విజిలేటర్స్ ఉన్నారు. మొత్తం 399 మంది విద్యార్థులు పరీక్ష రాయనునట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు మరుగుదొడ్లు ఇతర సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు.

  • Related Posts

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. మనోరంజని, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. – భీమారం మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల…

    సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌

    సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌ తెలంగాణ : రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జిల్లా, మండలస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సన్నబియ్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కేకేఆర్ లక్ష్యం 104 పరుగులు

    కేకేఆర్ లక్ష్యం 104 పరుగులు

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

    భీమారం మండలం కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

    ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

    ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

    అత్యాచార ఘటన.. కఠిన చర్యలు తీసుకోండి: ప్రధాని

    అత్యాచార ఘటన.. కఠిన చర్యలు తీసుకోండి: ప్రధాని