నిజామాబాద్ జిల్లా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో..

ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. రామకృష్ణ విద్యాలయ బాల బాలికలు.. ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన.. మాజీ విద్యాశాఖ డిప్యూటీ డిఇఓ.. కృష్ణారావు హాజరయ్యారు.. ఈ సందర్భంగా తన మాట్లాడుతూ.. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రతి ఒక్క విద్యార్థి.. సైన్స్ నేర్చుకోవడం వల్ల ఉన్నత ప్రగతి సాధించవచ్చు అని సైన్స్ పట్ల అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో నేర్చుకోవాలని.. ప్రతి విషయంలో పరిశోధన అవసరమైన.. పరిశోధన వలన కొత్త కొత్త విషయాలు వెలుగు లో కి వస్తాయి అని రాబోయే తరాలలో… భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా పరిగణిస్తారని.. విద్యార్థులకు తెలిపారు కృష్ణారావు.. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్.. హెడ్మాస్టర్.. మధు మాధురి. తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్రా ఉన్నత పాఠశాల, సరస్వతీ శిశు మందిర్, శ్రీ అక్షర పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ముందస్తుగా…

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 13 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి గ్రామస్తులు కామ దహనం చేశారు. మండల కేంద్రంలో పాత బస్టాండ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే