నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగించాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించి పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, నష్టపోయిన పంటలు పరిశీలించి వారానికి లోపు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలని, అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

  • Related Posts

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – నిర్మల్ జిల్లా: రబి సీజన్ కు సంబంధించి వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్…

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : బాలాపూర్ మండలం లో అందరికీ రుణ మాఫీ కాలేదు అని , రైతు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    పై ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    పై ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి