దొంగిలించిన బంగారు ఆభరణాలతో పట్టుబడిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు

దొంగిలించిన బంగారు ఆభరణాలతో పట్టుబడిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్05 మనోరంజని ప్రతినిధి, ఆర్మూర్ నియోజవర్గం పరిధిలోని,
దేగాం మరియు మిర్దాపల్లి గ్రామాలలో అర్దరాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లలో జరిగిన దొంగతనం కేసులలో నిందితుడు అలకుంట శ్రీనివాస్, ఈ రోజు మార్చ్ 05 నా ఆర్మూర్ లోని పాత బస్ స్టాండ్ దగ్గర పట్టుకుని, అతని వద్ద నుండి దొంగతనం చేసిన బంగారు మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని అతన్ని జైలుకు పంపడం జరిగినది, అని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

  • Related Posts

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు…

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌ హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్‌ను తీసుకుని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య