దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..

దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..

*ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి    

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ :- మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు ఆదివారం ఆలయంలో నిర్వహించిన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాబోయే రోజులలో కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయడంతో పాటు గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి తుకారాం రెడ్డి కారుకొండ మాజీ ఎంపిటిసి మిద్దె మల్లేష్ నాయకులు శ్రీను తో పాటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

  • Related Posts

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు మనోరంజని ప్రతినిధి మార్చి 15 :- శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు.…

    పుస్ఫూరు గ్రామంలో హనుమాన్ గద ప్రతిష్ఠాపన

    పుస్ఫూరు గ్రామంలో హనుమాన్ గద ప్రతిష్ఠాపన మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 15 :-నిర్మల్ జిల్లాలోని పుస్ఫూరు గ్రామం పాత చెరువు కట్ట వద్ద రావి చెట్టు వద్ద హనుమాన్ గద ప్రత్యక్షమైంది. ఈ గదను గుర్తించిన అంజన్న స్వాములు గ్రామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అధునాతన లేజర్ ఆయుధాన్ని ఆవిష్కరించిన భారత్

    అధునాతన లేజర్ ఆయుధాన్ని ఆవిష్కరించిన భారత్

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం