

తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.
చికెన్ ల్యాబ్ కు సిఫారస్సు
నష్టం అంచన విలువ రూ” 4 లక్షలు.
భైంసా మార్చి 05 (పమనోరంజని ప్రతినిధి) :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేపూర్ పునేందర్ అనే వ్యక్తి కోళ్ల ఫాం లో బుధవారం సుమారుగా 7వందల ఫారం కొల్లు మృత్యువాత పడ్డాయి.దీంతో భైంసా పశువుల వైద్యుడు హుటహ్యూటిన సంఘటన స్థలానికి చేరుకుని చికెన్ ను ల్యాబ్ టెస్టు కోసం పంపించారు.బాధితుడు గత నాలుగేళ్లుగా గ్రామంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. సుమారుగా రూ”4లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫారం నిర్వాహకుడు పుణెందర్ పేర్కొన్నారు.ఇది ఈలాగుంటే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటం వల్లనే కొళ్ళు మృతిచెందాయని నిర్వాకుడి వాదన.ఇక్కడి కోళ్ల ఫారంలో రెండువేల వరకు కోళ్ళు పెంచుతున్నారు.