తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

చికెన్ ల్యాబ్ కు సిఫారస్సు
నష్టం అంచన విలువ రూ” 4 లక్షలు.

భైంసా మార్చి 05 (పమనోరంజని ప్రతినిధి) :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేపూర్ పునేందర్ అనే వ్యక్తి కోళ్ల ఫాం లో బుధవారం సుమారుగా 7వందల ఫారం కొల్లు మృత్యువాత పడ్డాయి.దీంతో భైంసా పశువుల వైద్యుడు హుటహ్యూటిన సంఘటన స్థలానికి చేరుకుని చికెన్ ను ల్యాబ్ టెస్టు కోసం పంపించారు.బాధితుడు గత నాలుగేళ్లుగా గ్రామంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. సుమారుగా రూ”4లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫారం నిర్వాహకుడు పుణెందర్ పేర్కొన్నారు.ఇది ఈలాగుంటే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటం వల్లనే కొళ్ళు మృతిచెందాయని నిర్వాకుడి వాదన.ఇక్కడి కోళ్ల ఫారంలో రెండువేల వరకు కోళ్ళు పెంచుతున్నారు.

  • Related Posts

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక తీగ లాగితే కదిలిన డొంక.. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలనాలు! బంగ్లాదేశీయుల అక్రమ రావాణాపై NIA, ED ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో తీగ లాగితే డొంక కదిలింది.…

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    శాసనమండలి లో ఎమ్మెల్సీ కవిత ..

    తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ