టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి

టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఏఎస్పి వెంట ముధోల్ ఎస్సై సంజీవ్ కుమార్, తదితరులున్నారు

  • Related Posts

    గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

    గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 04 ;-మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రం, బీసీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఐదవ తరగతి గురుకుల ప్రవేశ…

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, మర్చి 28,- మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ లొ గల సెంట్ తెరిసా హై స్కూల్ విద్యార్థి నవోదయ ఎంట్రన్స్ లో ఉత్తమ ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే