జగదీశ్ రెడ్డికి దళిత స్పీకర్ పై గౌరవం లేదు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 14 :-రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంకా అహంకారం ఏ మాత్రం తగ్గలేదని ముధోల్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు వాగ్మారే ప్రతీక్, కంలేకర్ శశి కుమార్ అన్నారు. దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ను నువ్వు అని సంబోధించడం సభా మర్యాద కాదన్నారు. స్పీకర్కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో టిఆర్ఎస్ హయాంలో దళితులను పట్టించుకోకపోవడంతోనే అధికారానికి దూరమయ్యారన్న విషయాన్ని గమనించాలి అన్నారు

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్