కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి చైర్మన్ గిరి

మంత్రి సితక్క భరోసా

మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 23 :- గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకే కుబీర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని ఇస్తామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సితక్క భరోసా ఇచ్చారు. ఆదివారం కుబీర్ మండలానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ లో మంత్రి సితక్క ను భేటి అయ్యారు. గత బి ఆర్.ఎస్.ప్రభుత్వ హయాంలో చైర్మన్ గిరి కుర్చీ ఖాళీగా ఉందని, మంత్రి దృష్టికి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మంత్రిని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పదించి, దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ఎస్సి సెల్ అధ్యక్షుడు సతీష్ ను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన వారికి ఇవ్వను ఖరాఖండిగా పేర్కొన్నారు. కుబీర్ మండలం కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఉత్సాహం నింపింది .. మంత్రి భేటి లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జయరాం రాథోడ్, ముధోల్ తాలూకా మైనారిటీ సెల్ అధ్యక్షుడు జావీద్ ఖాన్, మండల యూత్ ప్రెసిడెంట్ సూర్యవంశీ విలాస్ పటేల్, పలువురు నాయకులు ఉన్నారు

  • Related Posts

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!! ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వో, వీఆర్ఏలకే అవకాశండిగ్రీ లేదంటే ఇంటర్ అర్హతతో పాటు ఐదేండ్ల అనుభవం తప్పనిసరిగైడ్లైన్స్తోపాటు జాబ్చార్ట్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ…

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం