ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం హర్షనీయం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం హర్షనీయం

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన కొంకటి శేఖర్ బి ఆర్.ఎస్ నాయకులు

మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రబుత్వంకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా బి.ఆర్.ఎస్ నాయకులూ కొంకటి శేఖర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న వర్గీకరణ ఉద్యమం నేడు కార్యరూపం దాల్చిందని, త్వరలోనే వర్గీకరణ ప్రక్రియ పూర్తయి ఎస్సి లలో అన్ని కులాలకు సమన్వయం జరుగుతుంది అని మాదిగ మరియు మాదిగ ఉపకులాలు .అందరికీ కూడా సముచిత న్యాయాన్ని అందించే విధంగా వర్గీకరణకు సహకరించిన రాష్ట్ర ప్రబుత్వంకు ధన్యవాదాలు.అదేవిధంగా అసెంబ్లీలో బిల్లుకు ఆమోదానికి సహకరించిన దళిత ఎమ్మెల్యే లకు మరియు ఇతర మంత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి రోడ్‌లోని వింధ్య యూపీ పాఠశాలలో పేవరెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పద్మనాథ గౌడ్, సాయన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది. చెరువుల‌ అభ‌వృద్ధికి ఆటంకాలు లేకుండా చేస్తాం సీఎస్ ఆర్ నిధుల‌తో సంస్థ‌లు ముందుకు రావాల‌న్న హైడ్రా ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ