ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, జిల్లా నాయకులు జి.రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, జిల్లా నాయకులు జి.రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, జిల్లా నాయకులు జి.రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ మనోరంజని, హైదరాబాద్ ప్రతి నిధి:- హైదరాబాద్, మార్చి 29, 2024: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) లో బి. కిషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, DUFR, JNTUH…

    టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి

    టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బైంసా ఏఎస్పి అవినాష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన.

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం