ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

*శాసనసభలో ఎమ్మెల్యే రామరావు పటేల్ లేవనెత్తిన అంశంపై  స్పందించిన మంత్రి కొండా సురేఖ*

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చు 26 :- రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గళం విప్పడంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాసనసభలో జవాబిచ్చారు.. పూర్తి వివరాలు ఎమ్మెల్యేరామారావు పటేల్ మాకు అందిస్తే సమగ్ర విచారణ జరుపుతామన్నారు. దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వీటిపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభమవుతుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గిరిజన రైతులు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పటేల్ అసెంబ్లీ దృష్టికి తీసుకురాగా, రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు కలిసి సమస్యను పరిష్కరించేలా పాటుపడతానన్నారు. ఫారెస్ట్ అడవుల్లో బీటీ రోడ్ల విషయమై క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు చేపడతానన్నారు.

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం