అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన వికలాంగుల హక్కుల సంఘం నేతలను అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్‌తో పాటు అనేక మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ మెట్రో సమీపంలో ఆందోళన చేస్తున్న గిద్దె రాజేష్ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనపై ఎన్ని కేసులు అయినా పెట్టుకోండని, అక్రమ అరెస్టులకు భయపడబోమని గిద్దె రాజేష్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఉద్యమాలను అడ్డుకోవడం హేమమైన చర్యగా ఆయన విమర్శించారు. ఈ ఘటనపై వికలాంగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే అరెస్టులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం