అదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహన సదస్సు

అదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈరోజు పర్యావరణం మరియు ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. అతీక్ బేగం అధ్యక్షత వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. నవీన్ కుమార్ విద్యార్థులకు పర్యావరణ సమస్యలు, వాటి ప్రభావం, నివారణ మార్గాల గురించి వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎస్. నారాయణ క్యాన్సర్ సమస్యలు, మనం తాగే నీటి వనరుల ప్రాముఖ్యతపై పలు కీలక విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. వెంకటేష్ కోటయ్య, బోధన సిబ్బంది అనిత, చంద్రకాంత్, గోపాల్, కునాల్ సహా అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎఫ్ పి ఓ ద్వారా పి పి సి సెంటర్లను ప్రారంభించాలి

    నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల రైతులు, ఎఫ్‌పి‌ఓ ద్వారా వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌పి‌ఓ (Farmer Producer Organization) ఒకే పార్టీకి చెందినది కాకుండా, అన్ని పార్టీలకు చెందిన రైతుల సమాఖ్య కావడం వల్ల ప్రతి రైతుకూ…

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, రేపు ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ధర్పల్లిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు

    ధర్పల్లిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు

    ఎఫ్ పి ఓ ద్వారా పి పి సి సెంటర్లను ప్రారంభించాలి

    ఎఫ్ పి ఓ ద్వారా పి పి సి సెంటర్లను ప్రారంభించాలి

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

    రేపు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

    పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు

    పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు