బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 07 తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఫామ్…

బీర్కూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన

బీర్కూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన పర్యటనకు సంబంధించిన సమాచారం బీసీ నాయకులకు ఇవ్వకపోవడంతో విచారంలో బిసి సామాజిక వర్గం బీర్కూర్ బీసీ సామాజిక వర్గ నాయకులపై చిన్న చూపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ…

జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ..

జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ.. సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.…

తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు తొలి అడుగు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే

తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు తొలి అడుగు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 06 :- తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు, అదేవిధంగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మొన్న జరిగిన…

గ్రామ గ్రామానికీ బీసీ వాదాన్ని తీసుకెళ్తాం..

హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి గ్రామ గ్రామానికి బీసీ…

కాంగ్రెస్ పదవులు పార్టీని గెలిపించినోళ్లకా? పార్టీలో ఉన్నోళ్లకా ?

కాంగ్రెస్ పదవులు పార్టీని గెలిపించినోళ్లకా? పార్టీలో ఉన్నోళ్లకా ? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పదవుల పంపకం కోసం కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారు. పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించి వివరాలు ఇవ్వాలని కోరారు. మొదటి నుంచి…

బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్

బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్ హైదరాబాద్, మార్చి 6: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్తేజం నెలకొంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడంతో కమలం పార్టీలో నయా జోష్ వచ్చి…

ఎమ్మెల్సీ గెలుపు పై బీజేపీ సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపు పై బీజేపీ సంబరాలు. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 06 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్:మండలకేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి గెలిపొందడంతో బీజేపీ నాయకులు టపాకాయలు పేల్చి…

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రం, ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం ప్రజలకు సేవ చేస్తునే ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే…

సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్

సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్ హైదరాబాద్, మార్చి 5: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మల్లన్న ఈరోజు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ… తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్…