జగన్, కేసీఆర్లకు చివరి చాన్స్ !
జగన్, కేసీఆర్లకు చివరి చాన్స్ ! రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి.. కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు, వైసీపీ అధినేత జగన్ కు ఓ…
ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్, మార్చి 13: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టేచర్ అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు…
తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తమిళనాడు పీడబ్యూడీ శాఖ మంత్రి ఈ.వి.వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నెల 22న చెన్నైలో జరుగనున్న దక్షిణభారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి…
వడ్నాప్ రాజేశ్వర్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన ప్రజాట్రస్ట్ చైర్మన్
వడ్నాప్ రాజేశ్వర్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన ప్రజాట్రస్ట్ చైర్మన్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 12 :- నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గణేష్ నగర్ కి చెందిన 23వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వడ్నప్ రాజేశ్వర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.…
గవర్నర్కు KTR క్షమాపణలు చెప్పాలి: మహేశ్ కుమార్
TG: గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR మాట్లాడారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి…
హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి
హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…
Harish Rao: మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి: హరీశ్రావు..!!
Harish Rao: మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి: హరీశ్రావు..!! మనోరంజని ప్రతినిధి గజ్వేల్, మార్చి 12 : మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీ…
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం! ✒
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం! ✒ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవ్వగా తెలంగాణ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి…
సర్పంచ్ ఎన్నికల జాప్యంతో గ్రామాల్లో పాలన కుంటుపాటు
గ్రామాల అభివృద్ధికి బ్రేక్ – ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి సర్పంచ్ ఎన్నికలపై ఇంకెన్నాళ్ళు మౌనం..? సర్పంచ్ ఎన్నికల జాప్యంతో గ్రామాలలో పాలన అస్తవ్యస్తం ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారంటూ ప్రజలు ఆగ్రహం. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి చట్టం, దిర్షిణం శంకర్ విశ్లేషణాత్మక జర్నలిస్ట్…
Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు..!!
Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు..!! నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ.. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11…