వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూకోర్డ్ పోలీసులు
వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూకోర్డ్ పోలీసులు మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 06 :- జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు మహిళ బ్లూ కోర్డ్ పోలీసు లు గురువారం ముమ్మరంగా వాహనా లను తనిఖీ చేశారు. నిర్మల్…
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముసాయిదా బిల్లుకు తుది…
జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ..
జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ.. సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.…
అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 06 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీస్ సిబ్బంది పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.…
ముధోల్లో బిజెపి ఆధ్వర్యంలో విజయోత్సవాలు
ముధోల్లో బిజెపి ఆధ్వర్యంలో విజయోత్సవాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 06 :- కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం పట్ల మండల కేంద్రమైన ముధోల్ లో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు కోరి…
వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూకోర్డ్ పోలీసులు
వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూకోర్డ్ పోలీసులు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 06 :- జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు మహిళ బ్లూ కోర్డ్ పోలీసు లు గురువారం ముమ్మరంగా వాహనా లను తనిఖీ చేశారు. మండల…
అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి :
అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి : తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శిను కలసి వినతి పత్రం అందజేసిన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మనోరంజని ప్రతినిధి ఉట్నూర్ : మార్చి 06 :- అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర…
ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…
ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్… మనోరంజని ప్రతినిధి మార్చి 06 :- ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వటోలిలో మహిళా పోలీసుల రైడ్
వటోలిలో మహిళా పోలీసుల రైడ్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 06 :- నిర్మల్ జిల్లా బైoసా మండలము వట్టొలి గ్రామం దగ్గర పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకున్న బ్లూ కోర్ట్ సిబ్బంది స్వప్న, రజిత. వారి వద్ద నుండి…
తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు తొలి అడుగు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే
తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు తొలి అడుగు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 06 :- తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు, అదేవిధంగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మొన్న జరిగిన…