పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి.

పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి. ఇంటర్మీడియట్ పరీక్షలపై,జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత…

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

తెలంగాణలో రాజకీయ వేడెక్కుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన బీసీ సభలో ఓ వర్గంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దారితీసినట్లు హైకమాండ్ భావించింది.ఈ…

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 01 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన తిరుపతి రోడ్ లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారవేత్త స్వర్గీయ మాయవర్ బాజారెడ్డి తనియుడు ప్రతాప్ రెడ్డి, ఆయన మనవడు…

నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకం

నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకం మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 01 :-నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎంబరి సౌమ్య నియామకానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నిర్మల్…

SLBC టన్నెల్ ప్రమాదం.. మృతదేహాలను వెలికి తీసే పనిలో రెస్క్యూ బృందాలు

SLBC టన్నెల్ ప్రమాదం.. మృతదేహాలను వెలికి తీసే పనిలో రెస్క్యూ బృందాలు మనోరంజని ప్రతినిది మార్చి 01 SLBC టన్నెల్ ప్రమాదం.. మృతదేహాలను వెలికి తీసే పనిలో రెస్క్యూ బృందాలుSLBC టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు మరణించిన సంగతి…

నిజామాబాద్‌లో శ్రీ రామకృష్ణ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ

నిజామాబాద్‌లో శ్రీ రామకృష్ణ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 01 :- నిజామాబాద్ జిల్లా శివాజీ నగర్ రామకృష్ణ కుటీర్, గంగా స్థానం రామకృష్ణ మఠంలో శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో…

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి మాతృవియోగం

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి మాతృవియోగం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 ( డొంగ్రే చంద్రమని సీనియర్ జర్నలిస్ట్ ) :- నిర్మల్ జిల్లా తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ళ రమేష్ మాతృమూర్తి రోల్ల ముత్తు బాయి…

మానవ జీవితానికి విజ్ఞానంతోనే మనుగడ

మానవ జీవితానికి విజ్ఞానంతోనే మనుగడ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- మానవ జీవితానికి విజ్ఞాన శాస్త్రంతోనే మనుగడ సాధ్యమని ప్రముఖులు అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాల- సరస్వతి…

అలరించిన ఆష్ట్ర గంగాధర్ సాంస్కృతి కార్యక్రమాలు.

అలరించిన ఆష్ట్ర గంగాధర్ సాంస్కృతి కార్యక్రమాలు. నాళేశ్వర్ జాతరలో అష్ట గంగాధర్ కార్యక్రమం అల్ టైం రికార్డ్. సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించి భక్తులను కడుపుబ్బ నవ్వించిన కవి, గాయకులు ఆష్ట్ర గంగాధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బినోల సొసైటీ…

సెంట్ జీవియర్స్ స్కూల్‌లో సెయింటిఫిక్ అప్రోచ్ – సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే వేడుకలు

సెంట్ జీవియర్స్ స్కూల్‌లో సెయింటిఫిక్ అప్రోచ్ – సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే వేడుకలు 🔹 సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే కార్యక్రమం🔹 విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా సైన్స్ ఫెయిర్🔹 విజేతలకు స్కూల్ ఛైర్మన్…

You Missed

బాధిత కుటుంబానికి పరామర్శ
ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి
కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్