ఇదీ ఎమ్మెల్సీగా గెలిచిన కొమురయ్య నేపథ్యం..
ఇదీ ఎమ్మెల్సీగా గెలిచిన కొమురయ్య నేపథ్యం.. మనోరంజని పతినిది మార్చి 04 ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కొమురయ్య 1959 అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లి లో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1983లో…
వైద్యో నారాయణ! రోగికి రక్తదానం చేసి మానవత్వం నిరూపించిన డాక్టర్ ముత్యం రెడ్డి
మనోరంజని ప్రతినిధి భైంసా, మార్చి 04: వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపేందుకు ముందుకొచ్చిన డాక్టర్ ముత్యం రెడ్డి మానవత్వానికి నిదర్శనమయ్యారు. మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన ఓ రోగి భైంసాలోని…
విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు
విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో విత్తన ఉత్పత్తిపై రైతులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు విత్తన పరిశోధన…
హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలి..
హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలి.. హుజురాబాద్,మార్చ్ 03 వరంగల్ సమీపంలోని మడికొండలో నిర్మించనున్న డంపింగ్ యార్డ్ ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో, అక్కడి ప్రణాళికలను నిలిపివేసి, హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, సంబంధిత…
రంగంలోకి మీనాక్షి నటరాజన్
రంగంలోకి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్, మార్చి 03: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు.…
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడా గ్రామంలో 18.0 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం…
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి త్వరలో మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు కాలినడకన మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై ఆరా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి…
విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ ఆవిష్కరణ
విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ ఆవిష్కరణ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 03 :- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ…
బాధిత కుటుంబానికి మాజీ కేంద్రమంత్రి పరామర్శ
బాధిత కుటుంబానికి మాజీ కేంద్రమంత్రి పరామర్శ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో…
ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు
ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేసి ఎప్పటికప్పుడు తీసిన మట్టిని తొలగించే…