SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి!

SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి! సహాయక చర్యలను సీఎంకు వివరించిన రెస్క్యూ టీమ్‌ అధికారులు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి02 ఎస్​ఎల్​బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను మంత్రుల బృం దంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్…

శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 02 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2న అధికారికంగా నిర్వహించింది. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు…

ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్

ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్ మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు…

హామీల అమలు నోచుకునేది ఎప్పుడుఅరకొరగా హామీలను అమలు చేస్తే ఊరుకునేది లేదు అర్హులైన పేదలందరికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తాం

హామీల అమలు నోచుకునేది ఎప్పుడుఅరకొరగా హామీలను అమలు చేస్తే ఊరుకునేది లేదు అర్హులైన పేదలందరికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తాం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ దాసునిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, మార్చ్ 2 మనోరంజని…

వానరానికి హిందు వాహిని ఆధ్వర్యంలో అంత్యక్రియలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి ౦2 ( చంద్రమని సీనియర్ రిపోర్టర్ ) నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్ లోని బైంసా- బాసర జాతీయ రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం జరిగి వానరము మృతి…

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విట్టల్…

ఆదివాసి విజ్ఞాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోని, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణకు పాటు పడాలి

ఆదివాసి విజ్ఞాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోని, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణకు పాటు పడాలి ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మనోరంజని ప్రతినిధి మార్చి ౦ 2 గుడిహత్నూర్// గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఉట్నూర్ వెళ్ళే…

ప్రజల్లోకి టిఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి

ప్రజల్లోకి టిఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి కేటీఆర్, హరీష్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు మార్చి 31 లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తాం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి లోగా స్వయం ఉపాధి పథకాలకు 6,000 కోట్లు తెలంగాణ రైజింగ్ ను…

ఇంటికే ఇసుక.. బుకింగ్కు ప్రత్యేక యాప్

ఇంటికే ఇసుక.. బుకింగ్కు ప్రత్యేక యాప్ మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 02 : రాష్ట్ర ప్రజలకు డోర్ డెలివరీ ద్వారా ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ తయారు…

రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిగురు శకుంతల

రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిగురు శకుంతల చిగురు శకుంతల రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకంజాతీయ అధ్యక్షురాలు జితేశ్వరి ఆనంద్ ఉత్తర్వులు జారీతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలుకాంగ్రెస్ భావజాలాన్ని…

You Missed

“భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “
తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!
ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం