బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 08 ;- నిర్మల్ జిల్లా భాగ్యనగర్ గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది పొద్దుటూరి చంద్రశేఖర్ రెడ్డి తల్లి నర్సమ్మ(85) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది విషయం తెలిసిన మాజీ…
ఉపాధ్యాయ సంఘం (TTREITA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పై ఆన్లైన్ సదస్సు
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయ సంఘం (TTREITA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పై ఆన్లైన్ సదస్సుహైదరాబాద్ మార్చి 08 మనోరంజని ప్రతినిధి, – తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయ సంఘం (TTREITA)…
పల్సి ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….
పల్సి ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం…. మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 08 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో…
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 08 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలం లోని వెంకుర్ కు చెందిన మంగలి భూమన్న కు శనివారం ముఖ్య మంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే పవార్ రామరావ్…
మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి: మంత్రి సీతక్క
మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి: మంత్రి సీతక్క మనోరంజని ప్రతినిది హైదరాబాద్:మార్చి 08 :- సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్,…
తెలంగాణలో కొత్త డిస్పెన్సరీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్?
తెలంగాణలో కొత్త డిస్పెన్సరీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 08రెండు దశాబ్ధాలుగా తెలంగాణ జిల్లాల కార్మి కులు ఎదురు చూస్తున్న ఈఎస్ఐసీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ESIC డిస్పెన్సరీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. హనుమకొండ, మెదక్, రంగారెడ్డి,…
హైదరాబాద్- శ్రీశైలానికి భూగర్భ మార్గం
హైదరాబాద్- శ్రీశైలానికి భూగర్భ మార్గం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 08 హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఎలిమినేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారం అవుతుందని ఇప్పటివరకు భావించారు. ఈ…
పోరాడదాం రండి.. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ
పోరాడదాం రండి.. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ TG: రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులు కిషన్…
ఉద్యోగులకు GOOD NEWS
ఉద్యోగులకు GOOD NEWS TG: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. వారికి APR నుంచి ప్రతినెలా ₹500-600 కోట్ల చొప్పున ₹8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని JAC నేతలకు హామీ ఇచ్చారు. ఇకపై కొత్త…
నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ!
నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 08- రాష్ట్ర ప్రభుత్వం మహిళ లకు వరాల జల్లు కురిపిం చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్ష మందితో ప్రభుత్వం…