చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్
చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలుశిక్ష విధించిన జ్యుడీషియల్ కోర్టు కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేసిన రాంగోపాల్ వర్మ పిటిషన్ను కొట్టేసిన మేజిస్ట్రేట్.. బెయిలుకు…
బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 07 తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఫామ్…
సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి
సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన…టిఎస్ జేఏ నాయకులు అసోసియేషన్ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడిన…రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 07 :- ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ బలపరిచిన బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం ఒక చారిత్రాత్మక మలుపు…
ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి.
ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి. సిఐటియు మల్కాజిగిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు మనోరంజని ప్రతినిధి జగిత్యాల మార్చి 07 :- జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత మహిళ, ఆశా వర్కర్స్…
తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!!
తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!! మూడు రోజులుగా పెరుగుతున్న టెంపరేచర్జిల్లాలో 38 డిగ్రీలకుపైగా నమోదుగతంతో పోలిస్తే ముందుగానే ముదురుతున్న ఎండలునల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. వేసవికాలం ప్రారంభమైన మొదట్లోనే టెంపరేచర్ 40 డిగ్రీలకు…
మలక్ చించోలిలో ఉచిత వైద్య శిబిరం
మలక్ చించోలిలో ఉచిత వైద్య శిబిరం మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో శ్రీ వందన హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎండి ఫిజీషియన్ డాక్టర్…
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను త్వరగా పూర్తి చేయండి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను కోరిన ఎమ్మెల్యేలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను…
తెలంగాణ కేబినెట్ ముఖ్య నిర్ణయాలు
స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే నిర్ణయం.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులకు మంత్రిమండలి ఆమోదం.
ఫ్యూచర్ సిటీ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..!! తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 27వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు సీఎం…