హైదరాబాద్ ఎయిర్ పోర్టులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం విమాన ల్యాండింగ్కు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఏటీసీ అధికారుల అనుమతి అదే సమయంలో రన్వేపై టేకాఫ్కు సిద్దంగా మరో విమానం పైలట్ అప్రమత్తతతో విమానాన్ని వెంటనే టేకాఫ్ చేసి, కొద్ది సేపు…
| దుర్వాసన బాబోయ్ వివరితమైన దుర్వాసన |
| దుర్వాసన బాబోయ్ వివరితమైన దుర్వాసన | పాపిష్టి కూడు తింటున్న రసాయన కర్మాగారాలు, యజమానులు మనోరంజని ప్రతినిధి జగయ్యపేట మార్చి 10 – జగ్గయ్యపేట పట్టణం పరిధిలోనీ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతం నుండి తెల్లవారక ముందు నుండే విపరీతమైన దుర్వాసన…
వేములవాడ: మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ
వేములవాడ: మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ మనోరంజని ప్రతినిధి మార్చి 10 – ఇటీవలే బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన జిల్లా ఎస్పి గీతే మహేష్ బాబాసాహెబ్ ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంలో బీసీ,…
లక్షెట్టిపేటలో విషాదం – వాటర్ బాటిల్ మూత మింగి 10 నెలల శిశువు మృతి
మనోరంజని ప్రతినిధి మంచిర్యాల మార్చి 10 – మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఉత్కూర్ 9వ వార్డులో జరిగిన విషాద ఘటన అందరిని కలిచివేసింది. కానిస్టేబుల్ సురేందర్ కుమారుడు, 10 నెలల రుద్రాయన్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వాటర్ బాటిల్ మూత మింగాడు.…
ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు
ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 10 – తెలుగు రాష్ట్రాల్లో సంచల నం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడ నుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే…
ప్రణయ్ – అమృత కేసులో నేడు తుది తీర్పు
ప్రణయ్ – అమృత కేసులో నేడు తుది తీర్పు మనోరంజని ప్రతినిధి మార్చి 10 :-తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఇవాళ కోర్టు తుది తీర్పును వెలవరించనుంది. దీంతో న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి…
కేసీఆర్ కీలక నిర్ణయం.. BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్..!!
కేసీఆర్ కీలక నిర్ణయం.. BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్..!! హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేశారు.ఈ మేరకు ఆదివారం (మార్చి…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ – సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించిన భారత జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ – భట్టి విక్రమార్క అభినందనలు
భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకుంది. జట్టు కఠిన శ్రమ, అంకితభావం, మరియు టీం వర్క్ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు…
నిత్యం ప్రజా సేవలో నిమగ్నమయ్యే ప్రొద్దుటూరు వినయ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
నిత్యం ప్రజా సేవలో నిమగ్నమయ్యే ప్రొద్దుటూరు వినయ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి విన్నవించుకున్నారు సీనియర్ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 09 మనోరంజని ప్రతినిధి,ఆర్మూర్ నియోజవర్గానికి కాంగ్రెస్…