ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు.. హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి…

ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక

ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక మనోరంజని ప్రతినిధి నాన్న అంటే నడిచే దేవుడిలా భావిస్తారు పిల్లలు. ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కూతుర్ని ఓ ప్రిన్సెస్‌లా చూసుకునే నాన్నలు మనకు సమాజంలో…

15 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

AP: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోరం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికలో మార్పులను గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా.. ఈ విషయం…

వడ్నాప్ రాజేశ్వర్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన ప్రజాట్రస్ట్ చైర్మన్

వడ్నాప్ రాజేశ్వర్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన ప్రజాట్రస్ట్ చైర్మన్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 12 :- నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గణేష్ నగర్ కి చెందిన 23వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వడ్నప్ రాజేశ్వర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.…

ఆసిఫాబాద్: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు.. పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

ఆసిఫాబాద్: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు.. పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు మనోరంజని ప్రతినిధి అసిఫాబాద్ మార్చి 12 :-కొమరంభీం అసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, మహారాష్ట్రలోని చంద్రాపూర్-గడ్చిరోలి-సిర్వాంచ బస్సులో దేశీదారు అక్రమంగా తరలిస్తున్నారు. వాంకిడి మండలంలోని గోయాగాం వద్ద బుధవారం ఎక్సైజ్ అధికారులు…

ఆదిలాబాద్: అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి

ఆదిలాబాద్: అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 12 :- అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలిజైనథ్ పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు…

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

తానూర్ మండలంలో నర్సరీ గ్రీన్ మ్యాట్ దొంగతనం

మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 12 – నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఉన్న నర్సరీలో దొంగతన ఘటన కలకలం రేపింది. చెట్లను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని జాదవ్ జాలం సింగ్…

మటన్ వండలేదని మర్డర్ చేసాడు…!!!

మటన్ వండలేదని మర్డర్ చేసాడు…!!! మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండా లో దారుణం… మాంసం కూర వండలేదని భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు… మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి…

చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మనోరంజని ప్రతినిధి చిత్తూరు మార్చి 11 :- AP: చిత్తూరు జిల్లా గాంధీనగర్లో కాల్పుల కలకలం రేగింది. ఓ షాపులోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన యజమాని పోలీసులకు…