వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం

వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం పాలనలో ఎఐ, సాంకేతికతను వేగవంతం చేయడమే లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాల నడుమ ఎంఓయు అమరావతి: పరిపాలనలో ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాద్వానీ…

ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..

ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్.. మనోరంజని ప్రతినిధి మార్చి 07 రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిపైనే కాదు, వీసా…

దేశంలోనే అతిపెద్ద రోప్ వే కేంద్రం ఆమోదం

దేశంలోనే అతిపెద్ద రోప్ వే కేంద్రం ఆమోదం 12.9కి.మీ. కేదార్నాథ్ రోప్వేకు కేంద్రం ఆమోదం ఉత్తరాఖండ్ :మనోరంజని ప్రతినిధి చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్ కు వెళ్లేందుకు భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు రూ.4,081…

భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు’

భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు’ ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కి.. భారత్పై ఆరోపణలు చేశాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్కు పంపిస్తే…

మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్

ఆపదలో ఆపద్బాంధవుడు..*మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్ మనోరంజని ప్రతినిధి మార్చి 06 ఉపాధి నిమిత్తం గత సంవత్సరం కడెం మండలం లింగాపూర్ మరియు దస్తురాబాద్ మూన్యాల్ గ్రామాలకు…

అమెరికాలో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా విద్యార్థి మృతి గంప ప్రవీణ్‌ను అమెరికాలో గన్‌తో కాల్చిచంపిన దుండగులు అమెరికాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న ప్రవీణ్ ప్రవీణ్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రం

ఇండియాలో టెస్లా.. తొలి షోరూమ్ అక్కడే..

ఇండియాలో టెస్లా.. తొలి షోరూమ్ అక్కడే.. భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ఉత్సాహంగా ఉన్న టెస్లా, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తన తొలి షోరూం కోసం ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అమెరికాకు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ,…

దాదాపు 33 ఏళ్ల తరువాత వేసవి కాలంతో రంజాన్ మాసం

దాదాపు 33 ఏళ్ల తరువాత వేసవి కాలంతో రంజాన్ మాసం మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 దాదాపు 33 ఏళ్ల తరువాత వేసవి కాలంతో రంజాన్ మాసందేశంలో ఇస్లాం పవిత్ర రంజాన్ మాసం మార్చి 2, ఆదివారం నుండి ప్రారంభం కానుంది.…

బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తప్పనిసరిగా తీసుకోండి: నిపుణులు

బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తప్పనిసరిగా తీసుకోండి: నిపుణులు మనోరంజని ప్రతినిది మార్చి ౦2 ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్‌ వంటి…

కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్

కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్ మనోరంజని ప్రతినిది మార్చి 01 కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్రంజాన్ పవిత్రమాసం ఆదివారం నుండి ప్రారంభమవనుంది. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో రేపటి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు.…

You Missed

అధునాతన లేజర్ ఆయుధాన్ని ఆవిష్కరించిన భారత్
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?
ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం