చాంపియన్ నువ్వా.. నేనా..!!
చాంపియన్ నువ్వా.. నేనా..!! నేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్తో న్యూజిలాండ్ ఢీ జోరు మీదున్న ఇరు జట్లు మ.గం.2:30నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం పుష్కర కాలం క్రితం భారత జట్టు ఐదు మ్యాచ్లలో వరుసగా విజయాలు…
భారత్ పరువు తీశారు కదరా ??.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
భారత్ పరువు తీశారు కదరా ??.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం.. అంయ్హర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భారతదేశ పరువు ప్రపంచంలో దిగజారిపోయింది. గత కొంత కాలంగా మన దేశంలో టూరిస్టులకు భద్రత లేదని మరోమారు రుజువయింది. ఇటువంటి దారుణాలకు…
భార్య” గురించి అద్భుతమైన రచన.
భార్య” గురించి అద్భుతమైన రచన. అవకాశం ఉంటే ఎన్ని సార్లు అయినా చదవండి.ఇందులో ప్రతి మగవాడు తెలుసుకోవాల్సిన అద్భుతమైన సూచనలు ఎన్నో ఉన్నాయి. 2012లో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది…
Israel Lady: భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం! ఉమెన్స్ డే నాడే..!
Israel Lady: భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం! ఉమెన్స్ డే నాడే..! మనోరంజని ప్రతినిధి మార్చి 08 – మనదేశంలో పర్యటించి, ఇక్కడ అందమైన ప్రదేశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకుందామని వచ్చిన ఓ ఇజ్రాయెల్ మహిళపై…
ఓ మహిళ నీకు వందనం
ఓ మహిళ నీకు వందనం మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి జిల్లా:మార్చి 08 -సృష్టికి మూలం మహిళ ఆమె శక్తియుక్తులు అపారం. ఆమె ఓ ప్రేరణ.. ఓ లాలన. ఆమె లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు. మనిషికి…
వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం
వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం పాలనలో ఎఐ, సాంకేతికతను వేగవంతం చేయడమే లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాల నడుమ ఎంఓయు అమరావతి: పరిపాలనలో ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాద్వానీ…
ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..
ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్.. మనోరంజని ప్రతినిధి మార్చి 07 రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిపైనే కాదు, వీసా…
దేశంలోనే అతిపెద్ద రోప్ వే కేంద్రం ఆమోదం
దేశంలోనే అతిపెద్ద రోప్ వే కేంద్రం ఆమోదం 12.9కి.మీ. కేదార్నాథ్ రోప్వేకు కేంద్రం ఆమోదం ఉత్తరాఖండ్ :మనోరంజని ప్రతినిధి చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్ కు వెళ్లేందుకు భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు రూ.4,081…
భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు’
భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు’ ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కి.. భారత్పై ఆరోపణలు చేశాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్కు పంపిస్తే…
మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్
ఆపదలో ఆపద్బాంధవుడు..*మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్ మనోరంజని ప్రతినిధి మార్చి 06 ఉపాధి నిమిత్తం గత సంవత్సరం కడెం మండలం లింగాపూర్ మరియు దస్తురాబాద్ మూన్యాల్ గ్రామాలకు…