కేసీఆర్ అలా చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి

కేసీఆర్ అలా చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా? అని ప్రశ్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు…

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యా.. మైండ్ బ్లాంక్ అయింది

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యా.. మైండ్ బ్లాంక్ అయింది ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నా నేనెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుంది సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను నేను ఢిల్లీ వెళ్లే…

తెలంగాణ హోం శాఖ మంత్రిగా విజయశాంతి..?

తెలంగాణ హోం శాఖ మంత్రిగా విజయశాంతి..? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 10 :-తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. టిఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బిజెపికి వెళ్లారు. బిజెపి రాజకీయాల నచ్చక…

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 10 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడ గ్రామ మాజీ సర్పంచ్ సాయ్ గౌడ్ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాన్ని సోమవారం సాయంత్రం ముధోల్ నియోజక…

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 10 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి…

కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు

కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 10 :- నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవి (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) లో ఆకస్మిక తనిఖీ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్…

సారంగాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 10 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా మండలానికి చెందిన 107 మందిలబ్దిదారులకు కళ్యాణ…

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 10 :- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా పాటు పడతానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. సోమవారం అనసూయ పవార్ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో…

గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి

గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ మనోరంజని ప్రతినిధి అదిలాబాద్ మార్చి 10 :- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ…

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని వెంటనే ఏర్పాటు చేయాలిమాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని వెంటనే ఏర్పాటు చేయాలిమాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న అల్లోల మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 10 :- నిర్మల్.జిల్లా సోన్ మండలం పాక్ పట్ల…

You Missed

సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్
పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు
గ్రామాల్లో ఘనంగా కామ దహనం
ఈ నెల 16న బాసరలో అష్టావధానం