గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 11 – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని, గవర్నర్ ప్రసంగంతో తమకు సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే…

ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం

ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం మనోరంజని ప్రతినిధి మార్చి 11 ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. కూటమి అభ్యర్థుల ఐదుగురి నామినేషన్లకు మంగళవారం అధికారులు ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి…

పోరాడండి – ఎమ్మెల్యేలకు కేసీఆర్ కర్తవ్యబోధ!

పోరాడండి – ఎమ్మెల్యేలకు కేసీఆర్ కర్తవ్యబోధ! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 11 :- అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు గంటల పాటు అసెంబ్లీలో ఎలా పోరాడాలో…

టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖ

టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 11 :- టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖటీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు.…

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్..

24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్.. కూతుళ్లకు 24 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేయాలని క్రిస్టియన్ తల్లిదండ్రులకు కేరళ BJP నేత, మాజీ MLA పీసీ జార్జ్ సూచించారు. రాష్ట్రంలో లవ్…

బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు

బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు మన ఆంధ్రప్రదేశ్ కోసం ఒకే ఒక్క త్యాగం చేద్దామా మిత్రమా ! యాచిస్తున్నాము..అర్జిస్తున్నాము మిత్రమా .. ఆశక్తి గల వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ “ఆహ్వానం” మేడా శ్రీనివాస్ , ఆత్మ ఘోష ,రాష్ట్రీయ ప్రజా…

ప్రజా ప్రభుత్వ హయంలోనే పేదోడి సొంతింటి కళ నెరవేరనుంది :

ప్రజా ప్రభుత్వ హయంలోనే పేదోడి సొంతింటి కళ నెరవేరనుంది : రైతు వేదిక భవనంలో 58 కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ : మనోరంజని ప్రతినిధి కడెం మార్చి 11 :-…

వారి బాధలు పట్టవా..

వారి బాధలు పట్టవా.. రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్: మార్చి 11 :- పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం…

కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు

కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 11: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం…

అసెంబ్లీకి కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ ఇదేనా..

అసెంబ్లీకి కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ ఇదేనా.. హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఇవాళ(మంగళవారం) జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు(బుధవారం) నుంచి అసెంబ్లీ…