అమ్మవారి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి
అమ్మవారి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి మనోరంజని ప్రతినిధి ( సీనియర్ రిపోర్టర్ డొంగ్రే చంద్రమని ) మార్చి 04 :-దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ చిదానంద ఆశ్రమ భువనేశ్వరి పీఠం…
వారాహి మాత ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన స్వర్ణ కమలాక్ష్మీ జగదాత్రి అమ్మవారు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 04 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగరంలోని అమ్మ వెంచర్లో ఏర్పాటవుతున్న వారాహి మాత ఆలయ నిర్మాణ పనులను బాసర ఎం.చి గ్రామానికి చెందిన స్వర్ణ కమలాక్ష్మీ జగదాత్రి అమ్మవారు మంగళవారం పర్యవేక్షించారు. ఆలయ నిర్మాణ పురోగతి…
పార్డీ (కే) గ్రామంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం….
పార్డీ (కే) గ్రామంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం…. మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి ౦౩ మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుబీర్ మండలంలోని పార్డీ (కే) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వేద పండితుల…
సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలుమనోరంజని ప్రతినిధి మార్చి ౦౩ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత జామ్నగర్…
దమన్నపేట లో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
దమన్నపేటలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట – ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరు మనోరంజని ప్రతినిధి : నిజామాబాద్, మార్చి 02,:-నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట…
దమన్నపేట లో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
దమన్నపేట లో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరు మనోరంజని ప్రతినిధి : నిజామాబాద్, మార్చి 02,:-నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ…
దమన్నపేట శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
ధమన్నపేట శ్రీరామ విగ్రహ ప్రతిష్ట – ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి 02, నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట…
వైభవంగా సహస్ర మహా గాయత్రి యజ్ఞం…
వైభవంగా సహస్ర మహా గాయత్రి యజ్ఞం… మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి02 శ్రీ సహస్ర మహా యజ్ఞ సమితి నాగర్ కర్నూల్ జిల్లాకమిటీవారి ఆధ్వర్యంలో పాల్గుణ మాసం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఈరోజు కోరిన భక్తుని నూతన భవన సముదాయం…
మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్న. కవిత రెడ్డి.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 02:- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని మలక్ చించోలి గ్రామంలోని (మల్లన్న) మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం బీజేపీ నాయకురాలు ఏలేటి కవిత రెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్బంగా ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి…
ముగిసిన మల్లన్న జాతర.
ముగిసిన మల్లన్న జాతర. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి ౦2 నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని మలక్ చించాలి గ్రామ సమీపంలో స్వర్ణ తీరాన గల (మల్లన్న) మల్లేశ్వరస్వామి ఆలయ జాతర ఉత్సాహాలు శివరాత్రి బుధవారం రోజున పల్లకి సేవతో…