ఆధ్యాత్మిక సేవలో ఇఫ్తార్ విందు ఓ భాగం : వై. రవీందర్ యాదవ్

ఆధ్యాత్మిక సేవలో ఇఫ్తార్ విందు ఓ భాగం : వై. రవీందర్ యాదవ్ షాద్ నగర్ చౌరస్తా మజీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వై. రవీందర్ యాదవ్ బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం…

టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖ

టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 11 :- టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖటీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు.…

అడెల్లి ఆలయం వద్ద బహిరంగ వేలం.

అడెల్లి ఆలయం వద్ద బహిరంగ వేలం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 11 – నిర్మల్ జిల్లా – సారంగపూర్: మండలంలోని అడెల్లి పోచమ్మ అలయంవద్ద ఒడి బియ్యం,చీరెలు,కనుమలు ప్రోగు చేసుకొనుటకు ఈ నెల 18 మంగళవారం ఉదయం 11 గంటలకు…

వైభవోపేతం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

వైభవోపేతం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 11 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం వైభవపీతంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో…

శబరిమల ఆలయ దర్శన మార్గంలో మార్పు

మనోరంజని ప్రతినిధి మార్చి11 – కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామి దర్శనానికి సంబంధించి పలు మార్పులు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. మెట్లను ఎక్కిన వెంటనే ప్రస్తుతం భక్తులను ఒక వంతెన మీదికి మళ్లించి తర్వాత స్వామి దర్శానానికి అనుమతిస్తున్నారు.…

అడెల్లి పోచమ్మను దర్శించుకున్న మాజీ ఎంపీ సోయం బాపూరావు

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 09 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని మాజీ ఎంపీ సోయం బాపూరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని…

పిల్లలమర్రిలో నేడే అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పిల్లలమర్రిలో నేడే అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం సూర్యాపేట రూరల్(పిల్లలమర్రి) మార్చి 09: ముసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం నుండి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి తెలిపారు.ప్రాచీన…

టీటీడీ కీలక నిర్ణయం!

టీటీడీ కీలక నిర్ణయం! AP: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాలు, సేవలు, వసతులు తదితర టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది. గతేడాది ఆగస్టు 5న…

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

కన్నుల పండువగ పోచమ్మ దేవాలయ వార్షికోత్సవం

కన్నుల పండువగ పోచమ్మ దేవాలయ వార్షికోత్సవం మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 08 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి పోచమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు…

You Missed

అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే
నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!
తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ
మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్