అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు.. హైదరాబాద్, మార్చి 05: తన కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ప్రచారం జరుగుతోంది. తన కూతురు తన మాట వినలేదనే కారణంగా మనస్తాపానికి గురైన కల్పన.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు…

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాంనిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ మండలం, మార్చ్ 05 మనోరంజని ప్రతినిధి,మోర్తాడ్ మండల కేంద్రంలో దళిత సంక్షేమ సంఘం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోభారతదేశము ప్రజాస్వామయ దేశం లౌకికవాదం సభ్రతుతము సంగిక సిమనాథ ఆర్ధిక గాలా పార్లమెంట్…

తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి. చికెన్ ల్యాబ్ కు సిఫారస్సునష్టం అంచన విలువ రూ” 4 లక్షలు. భైంసా మార్చి 05 (పమనోరంజని ప్రతినిధి) :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేపూర్ పునేందర్ అనే…

శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరం

శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 05 :- బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని గిరిజన శక్తి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు-…

భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…

భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ… మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 05 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు…

బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 05 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామానికి బద్దం మోహన్ రెడ్డి మాతృమూర్తి ఇటీవలే పరమపదించారు. అదేవిధంగా కుంటాల గ్రామానికి చెందిన సాదుల సుదర్శన్-ప్రముఖ న్యాయవాది సాదుల గోవర్ధన్…

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్…

విద్యార్థికి పరీక్ష కేంద్రంలో దించిన ముధోల్ ఎస్సై

విద్యార్థికి పరీక్ష కేంద్రంలో దించిన ముధోల్ ఎస్సై మనిరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 05 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఉ.8 నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఓ విద్యార్థి మాత్రం ప్రభుత్వ…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపి సంపూర్ణ విజయం సాధించింది – ముత్యాల బంటీ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపి సంపూర్ణ విజయం సాధించింది – ముత్యాల బంటీ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 05 ;- ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజి రెడ్డి ఘన విజయం…

ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారురానున్నది రామ రాజ్యమేఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్-

ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారురానున్నది రామ రాజ్యమేఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్- మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :– రాష్ట్రంలో ప్రజలంతా బిజెపి వైపు ఉన్నారని, ఇక రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమేనని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. పట్టభద్రుల…

You Missed

వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి
యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి