బాధితుడికి ఆర్థిక సాయం చేయండి
మనోరంజని ప్రతినిధి భైంసా : ఫిబ్రవరి 28:- నిర్మల్ జిల్లా బైంసా పట్టణం కాలనీకి చెందిన జంగ్మే గౌతమ్ అనే ప్రైవేటు ఉద్యోగి ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితుడి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే…
ఎన్ హెచ్ ఆర్ సి. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ముక్కెర్ల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొల్లెద్దు ప్రవీణ్
నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మనోరంజని ప్రతినిధి భువనగిరి : ఫిబ్రవరి 28:- జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మోత్కూర్ మండలానికి చెందిన ముక్కేర్ల…
నీటి పారుదల శాఖ అధికారులను సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ లో నిర్బంధం….
నీటి పారుదల శాఖ అధికారులను సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ లో నిర్బంధం…. మనోరంజని , ప్రతినిధి బోధన్ ఫిబ్రవరి 28,:-బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలం సాలూర క్యాంపు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజున రైతులు సాగునీరు అందక రైతుల ఆందోళన చేపట్టారు.…
నిజామాబాద్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను ప్రదర్శించారు. మాజీ డిప్యూటీ డిఇఓ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని…
ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా 2కే రన్ ర్యాలీ ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా 2కే రన్ ర్యాలీ ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. మనోరంజని ప్రతినిధి నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 28
మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ
మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ మనోరంజని ప్రతినిధి మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీతెలంగాణ కేబినెట్ మార్చి 6న భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం కాబోతున్న మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో…
కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు
కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు TG: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శాంతిభద్రతలు, ట్రాఫిక్, మహిళ, సైబర్ పోలీస్…
నిజామాబాద్ జిల్లా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో..
ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. రామకృష్ణ విద్యాలయ బాల బాలికలు.. ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన.. మాజీ విద్యాశాఖ డిప్యూటీ డిఇఓ.. కృష్ణారావు…
సైన్స్ ప్రదర్శన: విద్యార్థుల సృజనాత్మకతకు ప్రోత్సాహం
సైన్స్ ప్రదర్శన: విద్యార్థుల సృజనాత్మకతకు ప్రోత్సాహం మనోరంజని ప్రతినిధినిర్మల్ : ఫిబ్రవరి 28 :- నిర్మల్ జిల్లా సోన్ మండలం, సిద్ధులకుంట గ్రామ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి…