ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశీస్సులు : హరీష్ రావు..!!!
ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశీస్సులు : హరీష్ రావు..!!! సిద్దిపేట ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు రాసే సిద్దిపేట జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు…
చించోడు గ్రామపంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి రంగస్వామి
చించోడు గ్రామపంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి రంగస్వామి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 04 : గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నిరోధించవచ్చని షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగస్వామి అన్నారు. ఫరూక్…
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేపు ప్రత్యేక మీడియా సమావేశం
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేపు ప్రత్యేక మీడియా సమావేశం ప్రింట్, ఎలక్ట్రానిక్, యూట్యూబ్ చానల్స్లో పని చేసే మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం. తేదీ: 05/03/2025 (బుధవారం)
స్థానం: సోమాజిగూడ ప్రెస్ క్లబ్
సమయం: ఉదయం 11 గంటలు ప్రశ్నించే…
ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మనరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 04 :తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నారు. ఉపాధ్యాయ…
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పోస్టర్ల ఆవిష్కరణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పోస్టర్ల ఆవిష్కరణ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 04 :-తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన…
వంతెన నిర్మించాలని గ్రామస్తుల ఆందోళన
వంతెన నిర్మించాలని గ్రామస్తుల ఆందోళన మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 04 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బోరేగాం నుండి కారేగాం ఎక్స్ రోడ్ మధ్యలో గల లో లెవెల్ వంతెనపైన బ్రిడ్జి నిర్మించాలని బోరేగాం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ…
డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం-2025 డైరీ ఆవిష్కరణ
డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం-2025 డైరీ ఆవిష్కరణ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 04 :-నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం -2025 డైరీను కళాశాల…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు పట్ల హర్షం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు పట్ల హర్షం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 04 :-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మల్కా కొమురయ్య గెలుపొందడం పట్ల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ముధోల్లో ఉపాధ్యాయ…
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 04 ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మార్చి 4 నుండి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిరికొండ మండల…
సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కై పోరాడుదాం.మహిళలపై హింసకు వ్యతిరేకంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం.
సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కై పోరాడుదాం.మహిళలపై హింసకు వ్యతిరేకంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం.నిజామాబాద్ జిల్లా, ఫిబ్రవరి 04 మనోరంజని ప్రతినిధి,నిజామాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్ లోకార్యాలయం నందు సన్నహక సమావేశం నిర్వహించడం జరిగింది,ప్రగతిశీల మహిళా సంఘం(POW…