వడ్నాప్ రాజేశ్వర్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన ప్రజాట్రస్ట్ చైర్మన్
వడ్నాప్ రాజేశ్వర్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన ప్రజాట్రస్ట్ చైర్మన్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 12 :- నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గణేష్ నగర్ కి చెందిన 23వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వడ్నప్ రాజేశ్వర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.…
ఆసిఫాబాద్: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు.. పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
ఆసిఫాబాద్: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు.. పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు మనోరంజని ప్రతినిధి అసిఫాబాద్ మార్చి 12 :-కొమరంభీం అసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, మహారాష్ట్రలోని చంద్రాపూర్-గడ్చిరోలి-సిర్వాంచ బస్సులో దేశీదారు అక్రమంగా తరలిస్తున్నారు. వాంకిడి మండలంలోని గోయాగాం వద్ద బుధవారం ఎక్సైజ్ అధికారులు…
ఆదిలాబాద్: అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి
ఆదిలాబాద్: అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 12 :- అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలిజైనథ్ పోలీస్ స్టేషన్ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు…
వ్యాపారస్తులు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి
వ్యాపారస్తులు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :- వ్యాపారస్తులు విధిగా ఫుడ్ లైసెన్స్ ను తీసుకోవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముధోల్ లోని కిరాణా షాపులను…
నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా
నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :-వేసవికాలంలో ప్రజలకు నీటి సమస్యను తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన…
గూడు కోల్పోయిన రాథోడ్ దినేష్ కుటుంబానికి అండగా ప్రజా ట్రస్ట్
గూడు కోల్పోయిన రాథోడ్ దినేష్ కుటుంబానికి అండగా ప్రజా ట్రస్ట్ మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 12 :- ముధోల్ నియోజక వర్గం నర్సాపూర్(జి)మండలం హనుమాన్ తండాకి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు షాట్…
రబింద్రాలో తెలంగాణ ఉద్యమకారుల పుస్తక పరిచయం
రబింద్రాలో తెలంగాణ ఉద్యమకారుల పుస్తక పరిచయం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవులు జాదవ్ పుండలిక్ రచించిన తెలంగాణ ఉద్యమకారులు అనే పుస్తక పరిచయం…
రైతుల ప్రైవేటు అప్పులు తీర్చేందుకు ఇక బ్యాంకు రుణాలు
రైతుల ప్రైవేటు అప్పులు తీర్చేందుకు ఇక బ్యాంకు రుణాలు బ్యాంకర్లు,వ్యవసాయ అధికారులతో న్యాయ సేవాధికారుల సమావేశం వినియోగించుకోవాలని కోరిన పాకాల శ్రీహరి రావు మనోరంజని ప్రతినిధి కరీంనగర్,మార్చి,12 :- పంట రుణాలకు అదనంగా తమ ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి తక్షణం లక్ష…
ప్రజావాణినలో 10 వేలకు పైగా పెండింగ్ పిటిషన్లు: రంగనాథ్
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 12 :- ప్రజావాణి సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువుల పరిస్థితి, పట్టణీకరణ, హైడ్రా పనులపై వివరించారు. ప్రజావాణికి నేరుగా వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తున్నామని,…
గవర్నర్కు KTR క్షమాపణలు చెప్పాలి: మహేశ్ కుమార్
TG: గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR మాట్లాడారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి…