ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్..
ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్.. హైదరాబాద్: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపిన తర్వాత ఆ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై వారి బంధువులు సోమవారం రాత్రి ఫోన్ చేసి సమాచారo అందించారని ఓయూ పోలీస్…
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలలోనూ ఐటీ శాఖ బృందాలు శ్రీ చైతన్య కాలేజీలపై సోదాలు చేపట్టాయి. ఈ సోదాలు రెండో రోజు కూడా…
కాళ్లకు సంకెళ్లు వేసి.. వ్యక్తితో వెట్టి చాకిరీ…
కాళ్లకు సంకెళ్లు వేసి.. వ్యక్తితో వెట్టి చాకిరీ… కాళ్లకు సంకెళ్లు వేసి ఓ వ్యక్తితో పోలీస్ స్టేషన్లో వెట్టి చాకిరీ చేయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు…
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘డ్రగ్స్పై యుద్ధం’ పేరుతో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం వల్ల అనేక మంది యువత చనిపోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.…
సీఐ అంజూ అరెస్టుకు ఆదేశం
సీఐ అంజూ అరెస్టుకు ఆదేశం ఏపీ : శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళను బహిరంగంగా లాగి దాడి చేయడంపై టీడీపీ నేత అనిత ఫిర్యాదుతో స్పందించిన కమిషన్.. వెంటనే…
కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు
తిరుపతి జిల్లా…పెళ్లకూరు మండలం కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న సంవత్సరానికి వరకట్న వేధింపులు ఇప్పుడు హత్యాయత్నం పెళ్లకూరు మండలం టెంకాయతోపు గుర్రపుతోటలో దారుణం..భార్య లక్ష్మిప్రియను అతి కిరాతకంగా స్క్రూడ్రైవర్తో పొడిచిన…
మంచిర్యాల: యువతి ఆత్మహత్య
మంచిర్యాల: యువతి ఆత్మహత్యమంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆర్కే6 కొత్త రోడ్ ఏరియాలోని లక్ష్మీనగర్ కు చెందిన మెరుగు సౌమ్య సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.…
నల్గొండ: ప్రేమ విఫలం.. యువతి బలవన్మరణం
నల్గొండ: ప్రేమ విఫలం.. యువతి బలవన్మరణంనల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లికి సిద్దమయ్యాడనే కారణంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై మునగాల కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. దామెరబీమనపల్లినికి చెందిన రాజని…
సింబియాసిస్ యూనివర్సిటీలో ఢిల్లీ విద్యార్థి మృతి
సింబియాసిస్ యూనివర్సిటీలో ఢిల్లీ విద్యార్థి మృతి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 11 : నందిగామ మండలం మొదల్లగూడలో ఉన్న అంతర్జాతీయ సింబియాసిస్ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం చదువుతున్న లా కళాశాల విద్యార్థి షగ్నిక్ బాసు(22) మృతి.. రాత్రి సమయంలో…
గుండెపోటుతో లా విద్యార్థి మృతి
గుండెపోటుతో లా విద్యార్థి మృతితెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో లా విద్యార్థి మృతి చెందాడు. నందిగామలోని సింబయోసిస్ డీమ్డ్ వర్సిటీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సింబయోసిస్ డీమ్డ్ వర్సిటీలో ఢిల్లీకి చెందిన షాద్నీక్…