Warangal Doctor Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె చేతిలోనే బలయ్యాడు – భర్త ప్రాణం తీసిన అక్రమసంబంధం!

వరంగల్లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు.. సుమంత్ రెడ్డి భార్యనే.తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఫ్లోరా కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. ఇందులో…

ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు – ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆగ్రహించిన బంధువులు ఉపాధ్యాయుడిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…

సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడేవాడిని: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడేవాడిని: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు! పవన్ కల్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్లు వాంగ్మూలం! పవన్ కల్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు అంగీకారం! పోసాని చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన…

భార్య కుట్ర – ప్రియుడి దాడి | వరంగల్‌లో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కేసు

🔹 భార్య ఫ్లోరా – ప్రియుడు సామ్యూల్‌తో కలిసి హత్యా కుట్ర🔹 ఫిబ్రవరి 20న సుమంత్ రెడ్డిపై సామ్యూల్ దాడి🔹 హత్యకు సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్🔹 ఎంజీఎంలో చికిత్స పొందుతూ 8 రోజుల తరువాత మృతి🔹 ఖాజీపేటలో నేడు…

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి మాతృవియోగం

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి మాతృవియోగం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 ( డొంగ్రే చంద్రమని సీనియర్ జర్నలిస్ట్ ) :- నిర్మల్ జిల్లా తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ళ రమేష్ మాతృమూర్తి రోల్ల ముత్తు బాయి…

టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8మంది కార్మికుల మృతి?

టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8మంది కార్మికుల మృతి? మనోరంజని ప్రతినిధి శ్రీశైలం ఎడమకాలువ సొరంగంలో వారం రోజుల క్రితం చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల్ని తీసుకొచ్చేందుకు వివిధ వర్గాలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇవాళ టన్నెల్ లోపల 8 మంది…

నిద్రిస్తున్న వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్

నిద్రిస్తున్న వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్ భద్రాది జిల్లా : ఫిబ్రవరి 28ఇంటి స్థలం ప్రక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ వెళ్లిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని దండుపేట కాలనీ లో శుక్రవారం…

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి?

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి? సహించేదిలేదన్నఎమ్మెల్సీ కవిత మనోరంజని న్యూస్ ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 28నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు గురువారం రాత్రి వీరంగం సృష్టించారు. మండలంలోని సాతా పూర్‌లో ఫ్లెక్సీలు…