వటోలిలో మహిళా పోలీసుల రైడ్
వటోలిలో మహిళా పోలీసుల రైడ్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 06 :- నిర్మల్ జిల్లా బైoసా మండలము వట్టొలి గ్రామం దగ్గర పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకున్న బ్లూ కోర్ట్ సిబ్బంది స్వప్న, రజిత. వారి వద్ద నుండి…
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్..
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు చెన్నై: నామక్కల్ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్ మండల పరిధిలో నామక్కల్, ఈరోడ్, తిరుప్పూర్, పల్లడం తదితర ప్రాంతాల్లో 6…
భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు’
భారత్ కు అప్పగించొద్దు.. చిత్రహింసలు పెడతారు’ ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కి.. భారత్పై ఆరోపణలు చేశాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్కు పంపిస్తే…
మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్
ఆపదలో ఆపద్బాంధవుడు..*మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గ వాసుల విడుదలకు తీవ్రంగా కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్ మనోరంజని ప్రతినిధి మార్చి 06 ఉపాధి నిమిత్తం గత సంవత్సరం కడెం మండలం లింగాపూర్ మరియు దస్తురాబాద్ మూన్యాల్ గ్రామాలకు…
వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడప: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కీలక సాక్షి రంగయ్య(70) మృతి చెందారు. వివేకా నివాసంలో వాచ్మెన్గా పనిచేసిన రంగయ్య పలు ఆరోగ్య సమస్యల కారణంగా కడప రిమ్స్లో…
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్రావు, శ్రవణ్ రావు ఎక్కడంటే
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్రావు, శ్రవణ్ రావు ఎక్కడంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు,…
అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..
అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు.. హైదరాబాద్, మార్చి 05: తన కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ప్రచారం జరుగుతోంది. తన కూతురు తన మాట వినలేదనే కారణంగా మనస్తాపానికి గురైన కల్పన.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు…
తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.
తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి. చికెన్ ల్యాబ్ కు సిఫారస్సునష్టం అంచన విలువ రూ” 4 లక్షలు. భైంసా మార్చి 05 (పమనోరంజని ప్రతినిధి) :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేపూర్ పునేందర్ అనే…
దొంగిలించిన బంగారు ఆభరణాలతో పట్టుబడిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు
దొంగిలించిన బంగారు ఆభరణాలతో పట్టుబడిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులునిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్05 మనోరంజని ప్రతినిధి, ఆర్మూర్ నియోజవర్గం పరిధిలోని,దేగాం మరియు మిర్దాపల్లి గ్రామాలలో అర్దరాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లలో జరిగిన దొంగతనం కేసులలో నిందితుడు…