మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు… ఏఐలోనూ రాణించాలి -మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మార్చి 7 :- మహిళలు పారిశ్రామిక వేత్తలుగా…

పేదల భూములను ఆక్రమించుకున్న బుగ్గన అనుచరులు• వారిపై గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు

• పేదల భూములను ఆక్రమించుకున్న బుగ్గన అనుచరులు• వారిపై గ్రీవెన్స్ లో బాధితులు ఫిర్యాదు• కబ్జా నుండి భూమిని విడిపించాలంటూ విన్నపం• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, సీడ్స్ చైర్మన్ మన్నే…

టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం

టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చే అయిదేళ్లలో 10లక్షలకోట్ల పెట్టుబడులు లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్…

వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం

వాద్వానీ ఫౌండేషన్ తో ఎపి ప్రభుత్వ అవగాహన ఒప్పందం పాలనలో ఎఐ, సాంకేతికతను వేగవంతం చేయడమే లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాల నడుమ ఎంఓయు అమరావతి: పరిపాలనలో ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాద్వానీ…

నెక్ట్స్ అరెస్టు కొడాలి నాని?

నెక్ట్స్ అరెస్టు కొడాలి నాని? AP: వైసీపీ నేత కొడాలి నానిని అరెస్టు చేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని, వాసుదేవరెడ్డి, మాధవీలత రెడ్డే కారణమని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి…

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు మనోరంజని ప్రతినిధి అమరావతి :మార్చి 07 ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూ రైంది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసును…

ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ( RSASTF )

ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ( RSASTF ) కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్

అమరావతి మనోరంజని ప్రతినిధి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్ నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రి నారా లోకేష్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లాశ్రీనివాసరావు,…

ఏపీలో నేడు పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల అలెర్ట్

ఏపీలో నేడు పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల అలెర్ట్ నేడు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 84 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ,…