ముధోల్ లో సమీకృత గురుకులాన్ని ఏర్పాటు చేయాలి
ముధోల్ లో సమీకృత గురుకులాన్ని ఏర్పాటు చేయాలి మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 04 :-నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకులమును ఏర్పాటు చేయాలనీ మహాత్మా జ్యోతి బాపులే ప్రజావాణి -ప్రజాభావన్ లో నోడల్ అధికారికి వినతిపత్రం ద్వారా…
మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే..!!
మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే..!! నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మందిప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటువివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ…
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి: చైర్మన్ అలుగుంటి మధుసూధన్ రెడ్డి
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి: చైర్మన్ అలుగుంటి మధుసూధన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 03 : గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏలుగుంటి మధుసూధన్ రెడ్డి,ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి…
పరీక్ష భయం విడిచి, విజయాన్ని సాధించండి
పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ చాలా మంది విద్యార్థులు వాటిని ఒక పెద్ద భయంగా భావిస్తారు. నిజానికి, పరీక్షలు భవిష్యత్తును నిర్ధారించేవి కాదు, అవి కేవలం మీ జ్ఞానాన్ని అంచనా వేసే ఒక సాధనం మాత్రమే. కాబట్టి, భయాన్ని…
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేద విద్యార్థుల భవిష్యత్ పునాది ఈ కళాశాల నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు..! షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్..! దాతల…
ఇంటర్ మీడియట్ పరీక్షలు కట్టు దిట్టంగా నిర్వహించాలి…..
ఇంటర్ మీడియట్ పరీక్షలు కట్టు దిట్టంగా నిర్వహించాలి….. **శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ **ప్రధాన కార్యదర్శి. ఏటిగడ్డ శ్రీనివాసులు…. మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్చి 02 :- ఇంటర్ పరీక్షలను సజాఉగా నిర్వహించాలని, పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్ టికెట్లు…