ఎల్లుండే గ్రూప్-1 ఫలితాలు..!!
ఎల్లుండే గ్రూప్-1 ఫలితాలు..!! 11న గ్రూప్-2, 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకుల జాబితా 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల ఫలితాల షెడ్యూల్ను ప్రకటించిన టీజీపీఎస్సీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా సంప్రదిస్తే.. 99667 00339 నంబర్కు ఫోన్ చేసి…
ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి
ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 07 :- పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్…
నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్
నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్ మనోరంజని ప్రతినిధి మార్చి 07 నాగార్జున వర్సిటీ పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే…
ప్రభుత్వ డిగ్రీ ,పీజీ కళాశాలలో ముందస్తుగా ఘనంగా మహిళా దినోత్సవం
ప్రభుత్వ డిగ్రీ ,పీజీ కళాశాలలో ముందస్తుగా ఘనంగా మహిళా దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ మనోరంజని ప్రతినిధి బెల్లంపల్లి:మార్చి 07 బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తుగా శుక్రవారం నాడు…
స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు-
*స్టూడెంట్ కమిటీలే పాఠశాల విజయానికి మూలస్తంబాలు- పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాగుల చంద్రశేఖర్ మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సోనారి ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి సామాజిక స్పృహ కల్పించడానికి…
Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదల..!!
Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదల..!! తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్. పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు శుక్రవారం (నేటి) నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి పదో తరగతి…
పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 06 :- పదవ తరగతి పరీక్షలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం…
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు TG: రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు…
విద్యార్థికి పరీక్ష కేంద్రంలో దించిన ముధోల్ ఎస్సై
విద్యార్థికి పరీక్ష కేంద్రంలో దించిన ముధోల్ ఎస్సై మనిరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 05 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఉ.8 నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఓ విద్యార్థి మాత్రం ప్రభుత్వ…
ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 05 :- జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ ప్రభుత్వ బాల, బాలికల జూనియర్ కళాశాలలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్…