జులై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

జులై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కశ్మీర్ లోని మహాశివుడి ప్రతిరూపం ఐన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్,…

శబరిమల విషు కోసం అయ్యప్ప బంగారు లాకెట్లను ప్రారంభించనున్నారు

శబరిమల విషు కోసం అయ్యప్ప బంగారు లాకెట్లను ప్రారంభించనున్నారు శబరిమల, కేరళ – శబరిమల యాత్రికులకు శుభవార్త! అయ్యప్ప విగ్రహం ఉన్న ప్రత్యేక బంగారు లాకెట్ 2025 ఏప్రిల్ 14 నుండి మలయాళ నూతన సంవత్సరం అయిన విషు సందర్భంగా అందుబాటులోకి…

పిల్లలమర్రిలో అధ్యయన బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయండి

పిల్లలమర్రిలో అధ్యయన బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయండి_ ఈ నెల 10వ తేది నుండి 15వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి జాతర_ జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఆలయ కమిటీ సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి) మార్చి 05:…

నేటి నుంచి శ్రీవారి భక్తులకు వడల వడ్డింపు

నేటి నుంచి శ్రీవారి భక్తులకు వడల వడ్డింపు తిరుమల : మనోరంజని ప్రతినిధి మార్చి 06 :- తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే అన్నప్రసాదంలో మరో కొత్త వంటకం వచ్చి చేరింది. స్వామివారి భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ…

అమ్మవారి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి

అమ్మవారి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి మనోరంజని ప్రతినిధి ( సీనియర్ రిపోర్టర్ డొంగ్రే చంద్రమని ) మార్చి 04 :-దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ చిదానంద ఆశ్రమ భువనేశ్వరి పీఠం…

వారాహి మాత ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన స్వర్ణ కమలాక్ష్మీ జగదాత్రి అమ్మవారు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 04 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగరంలోని అమ్మ వెంచర్‌లో ఏర్పాటవుతున్న వారాహి మాత ఆలయ నిర్మాణ పనులను బాసర ఎం.చి గ్రామానికి చెందిన స్వర్ణ కమలాక్ష్మీ జగదాత్రి అమ్మవారు మంగళవారం పర్యవేక్షించారు. ఆలయ నిర్మాణ పురోగతి…

పార్డీ (కే) గ్రామంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం….

పార్డీ (కే) గ్రామంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం…. మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి ౦౩ మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుబీర్ మండలంలోని పార్డీ (కే) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వేద పండితుల…

సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

సోమనాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ పూజలుమనోరంజని ప్రతినిధి మార్చి ౦౩ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్‌ దివ్యక్షేత్రాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత జామ్‌నగర్…

దమన్నపేట లో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

దమన్నపేటలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట – ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరు మనోరంజని ప్రతినిధి : నిజామాబాద్, మార్చి 02,:-నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట…

దమన్నపేట లో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

దమన్నపేట లో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరు మనోరంజని ప్రతినిధి : నిజామాబాద్, మార్చి 02,:-నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ…

You Missed

15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు
ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు
నేడు అసెంబ్లీలో కీలక బిల్లు
నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ