అడెల్లి పోచమ్మను దర్శించుకున్న మాజీ ఎంపీ సోయం బాపూరావు
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 09 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని మాజీ ఎంపీ సోయం బాపూరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని…
పిల్లలమర్రిలో నేడే అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పిల్లలమర్రిలో నేడే అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం సూర్యాపేట రూరల్(పిల్లలమర్రి) మార్చి 09: ముసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం నుండి అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి తెలిపారు.ప్రాచీన…
టీటీడీ కీలక నిర్ణయం!
టీటీడీ కీలక నిర్ణయం! AP: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాలు, సేవలు, వసతులు తదితర టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది. గతేడాది ఆగస్టు 5న…
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
కన్నుల పండువగ పోచమ్మ దేవాలయ వార్షికోత్సవం
కన్నుల పండువగ పోచమ్మ దేవాలయ వార్షికోత్సవం మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 08 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి పోచమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు…
బుద్ధ గయ పవిత్ర క్షేత్రాన్ని కాపాడండి….భారతీయ బౌద్ధ మహాసభ
బుద్ధ గయ పవిత్ర క్షేత్రాన్ని కాపాడండి….భారతీయ బౌద్ధ మహాసభ మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 07 :- భారతీయ బౌద్ధ మహాసభ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కొంతం మురళీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ద్వారా భారత…
అన్నమయ్య సేవలో సారధి గా వారధి గా
అన్నమయ్య సేవలో సారధి గా వారధి గా అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 07 :- ఆకట్టుకునే మాట తీరు, సమాజం పట్ల సామజిక భాద్యతలు, ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణలో మర్యాద మన్ననలతో పిల్లలను పెద్దలను పలకరించే…
యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు
తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తిరాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనికి ఆలయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి…
జులై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
జులై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కశ్మీర్ లోని మహాశివుడి ప్రతిరూపం ఐన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్,…
శబరిమల విషు కోసం అయ్యప్ప బంగారు లాకెట్లను ప్రారంభించనున్నారు
శబరిమల విషు కోసం అయ్యప్ప బంగారు లాకెట్లను ప్రారంభించనున్నారు శబరిమల, కేరళ – శబరిమల యాత్రికులకు శుభవార్త! అయ్యప్ప విగ్రహం ఉన్న ప్రత్యేక బంగారు లాకెట్ 2025 ఏప్రిల్ 14 నుండి మలయాళ నూతన సంవత్సరం అయిన విషు సందర్భంగా అందుబాటులోకి…