ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాం.

ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాం. -మాజీ మంత్రి హరీశ్ రావు అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం పడుతున్న కష్టం ఇది.…

చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్

చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ లేకపోవడంతో శ్రీవిద్య అడ్మిషన్ రద్దు పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన కేటీఆర్ ఆధార్ కార్డు ఇప్పించే చర్యలు- రెండు సంవత్సరాల ఫీజు చెల్లింపు చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప…

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త 2.5 శాతం డిఏ ప్రకటించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీ పై 3.6 కోట్లు అదనపు భారం మంత్రి పొన్నం ప్రభాకర్ గారి…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!! హైదరాబాద్‌,తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ(Dearness Allowance) ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.…

చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్

చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలుశిక్ష విధించిన జ్యుడీషియల్ కోర్టు కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేసిన రాంగోపాల్ వర్మ పిటిషన్‌ను కొట్టేసిన మేజిస్ట్రేట్.. బెయిలుకు…

బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 07 తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఫామ్…

సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి

సూర్యాపేట మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలి శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన…టిఎస్ జేఏ నాయకులు అసోసియేషన్ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడిన…రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల…

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 07 :- ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ బలపరిచిన బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం ఒక చారిత్రాత్మక మలుపు…

ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి.

ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి. సిఐటియు మల్కాజిగిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు మనోరంజని ప్రతినిధి జగిత్యాల మార్చి 07 :- జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత మహిళ, ఆశా వర్కర్స్…

తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!!

తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!! మూడు రోజులుగా పెరుగుతున్న టెంపరేచర్జిల్లాలో 38 డిగ్రీలకుపైగా నమోదుగతంతో పోలిస్తే ముందుగానే ముదురుతున్న ఎండలునల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. వేసవికాలం ప్రారంభమైన మొదట్లోనే టెంపరేచర్ 40 డిగ్రీలకు…

You Missed

వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి
యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి