సైకిల్ ఎక్కనున్న తీన్మార్ మల్లన్న – టిడిపిలో చేరికపై ఆసక్తికర చర్చలు

హైదరాబాద్, మార్చి 02, 2025: తెలంగాణలో రాజకీయ రంగంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో తన ప్రయత్నాలు కొనసాగించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల మల్లన్న…

ముస్లిం సోదరులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు మనోరంజని ప్రతినిది మార్చి ౦2 రేపట్నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు…

మార్మోగిన శివానామస్మరణపార్డి (బి ) శ్రీ రాజరాజేశ్వర ఆలయనికి భక్తుల తాకిడి

మార్మోగిన శివానామస్మరణపార్డి (బి ) శ్రీ రాజరాజేశ్వర ఆలయనికి భక్తుల తాకిడి మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 01:- నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ఫార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కొనసాగుతున్న వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం వేలాది…

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చ్01 :- నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల వద్ద కుంటాల ఎస్సై భాస్కరాచారి పోలీస్ సిబ్బంది రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు బ్రీత్…

మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు

మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు *తెలంగాణ పెరుగుతోంది… అప్పులు, నేరాలు, ఆత్మహత్యలు మాత్రమే పెరుగుతున్నాయి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ తన…

కార్తీక్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

కార్తీక్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ మనోరంజానీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చి 01: తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు పట్లోల్లో కార్తీక్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్…

షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే శంకర్ పిలుపు భయపడాల్సిన పనిలేదు.. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.. ప్రజల్లోకి బలమైన ప్రచారం అవసరం…

శిశు మందిర్ని సందర్శించిన అగ్నిమాపక దళం

శిశు మందిర్ని సందర్శించిన అగ్నిమాపక దళం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను భైంసా అగ్ని మాపక దళం (ఫైర్ స్టేషన్) ఎస్సై మదిపెల్లి రవి…

రబింద్రాలో ఘనంగా విజ్ఞాన దినోత్సవం

రబింద్రాలో ఘనంగా విజ్ఞాన దినోత్సవం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్సు దినాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 200 లకు పైగా నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు.…

చెరువుల సంరక్షణపై నిర్లక్ష్యం ఎందుకు…?

చెరువుల సంరక్షణపై నిర్లక్ష్యం ఎందుకు…? అధికారుల తీరుపై ప్రజల అసంతృప్తి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం భూగర్భ జలాలు పెంచడంతోపాటు ఆయకట్టు సాగు కొరకు గతంలో చెరువులను ఏర్పాటు చేసింది. రాను రాను పంట…

You Missed

ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్
పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన
పోలీస్ శాఖకు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తాం: కోమ‌టిరెడ్డి