చరిత్ర అంటే గతం కాదు… భవిష్యత్ కు దిక్సూచి

చరిత్ర అంటే గతం కాదు… భవిష్యత్ కు దిక్సూచి ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్య విశాఖలో నేడు మా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన…

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’ నా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం సమాజానికి మంచి పుస్తకాన్ని అందించినందుకు అభినందనలు వెంకయ్యనాయుడులో పవర్,…

ప్రైవేట్ ఆసుపత్రులలో పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రైవేట్ ఆసుపత్రులలో పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔషధాల ధరలు పెరిగాయి: సుప్రీం కోర్టు ఆ ప్రైవేట్ ఆసుపత్రుల పై…

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రం, ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం ప్రజలకు సేవ చేస్తునే ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే…

రెండవ ఆసియా యోగాసనాపోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్

రెండవ ఆసియా యోగాసనాపోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ 16 దేశాల నుండి పాల్గొననున్నయోగ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసిన నందనం కృపాకర్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి, 05 :- రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్ షిప్ పోటీలకు భారతదేశం ఆతిథ్యం…

తమిళనాడులో విద్యార్థి సునీల్ అనుబంధం, కర్తవ్యానికి ప్రతీక

తమిళనాడులో విద్యార్థి సునీల్ అనుబంధం, కర్తవ్యానికి ప్రతీక సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించగా, అదే రోజు ఆమె కుమారుడు సునీల్ ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. “నీ భవిష్యత్తే తల్లి కోరుకున్నది” అంటూ బంధువులు ప్రోత్సహించడంతో, తీవ్ర…

రూ. 1,891 కోట్ల బ‌కాయిలు చెల్లించండి…

రూ. 1,891 కోట్ల బ‌కాయిలు చెల్లించండి… ఢిల్లీ: భార‌త ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖ‌రీఫ్ కాలంలో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణ‌కు బ‌కాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి…

కర్ణాటకకు కొత్త సీఎం..?

కర్ణాటకకు కొత్త సీఎం..? మనోరంజని ప్రతినిధి కర్నాటక కొత్త ముఖ్యమంత్రి వస్తున్నాడన్న ప్రచారం మరింత ఊపందుకుంది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ను సీఎం చేస్తారని అంటున్నారు. గతంలోనూ బీజేపీ హయాంలో యడియూరప్ప సీఎంగా ఉన్నన్ని రోజులూ.. ఆయనను మార్చబోతున్నారని టాక్…

Indian Railways: అత్యంత శక్తివంతమైన ఇంజన్ ను సిద్ధం చేసిన ఇండియన్ రైల్వే !

Indian Railways: అత్యంత శక్తివంతమైన ఇంజన్ ను సిద్ధం చేసిన ఇండియన్ రైల్వే ! భారతదేశం ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర రైల్వే శాఖది. అటు ప్రయాణికులను, ఇటు సరకు రవాణాలోనూ భారతీయ రైల్వే రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తుంది. భారతీయ…

ఐఐటి నీ సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి

ఐఐటి నీ సందర్శించిన భారత ఉపరాష్ట్రపతిమనోరంజని, హైదరాబాద్ సిటీ బ్యూరో:: మార్చి ౦2 సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి భారత ఉప రాష్ట్రపతి దంపతులు జయదీప్ ధన్ఖర్, సుదేష్…

You Missed

15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు
ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు
నేడు అసెంబ్లీలో కీలక బిల్లు
నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ