సీనియర్లకు చంద్రబాబు ఝలక్!

సీనియర్లకు చంద్రబాబు ఝలక్! మనోరంజనిప్రతినిది మార్చి 10 – ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కనపెట్టేశారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు.…

దారుణం.. 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం

దారుణం.. 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం మనోరంజని ప్రతినిధి మార్చి 10 – యూపీ కాన్పూర్‌లో దారుణం జరిగింది. రంజాన్ మాసం కావడంతో అజార్, హుస్సేన్ అనే వ్యక్తుల పార్ట్‌నర్స్ శృంగారానికి నిరాకరించారని 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. డీసీపీ…

బడ్జెట్‌ను స్వయంగా చేతితో రాసిన ఛత్తీస్‌గఢ్ మంత్రి

బడ్జెట్‌ను స్వయంగా చేతితో రాసిన ఛత్తీస్‌గఢ్ మంత్రి మనోరంజని ప్రతినిధి మార్చి 10 – ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి ఒ.పి చౌధరి రాష్ట్ర బడ్జ్‌ట్‌ను స్వయంగా తన చేతితో రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతితో రాయడం వల్ల తన భావాలను,…

ఇండో-కివీస్ ఫైనల్.. ఈ ఆరుగురి ఆట మిస్సవ్వొద్దు

ఇండో-కివీస్ ఫైనల్.. ఈ ఆరుగురి ఆట మిస్సవ్వొద్దు ఆఖరాటకు అంతా సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ జరగనుంది. దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఈ పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.…

టాస్ ఓడిన టీమిండియా..

టాస్ ఓడిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతిష్టాత్మక టైటిల్ ఫైట్‌లో భాగంగా తొలుత టాస్ వేశారు. అందుకోసం అటు కివీస్ నుంచి కెప్టెన్ మిచెల్ శాంట్నర్, ఇటు టీమిండియా నుంచి సారథి…

ఎట్టకేలకు ఢిల్లీకి రమ్మని రేవంత్ రెడ్డికి పిలుపు

ఎట్టకేలకు ఢిల్లీకి రమ్మని రేవంత్ రెడ్డికి పిలుపు మధ్యాహ్నం 2:30 గంటలకు 39వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతల నుండి ఫోన్ రావడంతో ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చ ఇవాళ…

మహిళలకు ఒక్క మర్డర్ చేసుకునే హక్కు – కొత్త డిమాండ్ !

మహిళలకు ఒక్క మర్డర్ చేసుకునే హక్కు – కొత్త డిమాండ్ ! ఒక్క హత్య చేసుకోవడానికి మహిళకు హక్కు ఉండాలని .. ఎలాంటి శిక్షలు కూడా ఉండకూడదన్న డిమాండ్ ను ఓ మహిళా నేత తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో శరద్ పవార్…

కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జికి లైన్ క్లియర్?

కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జికి లైన్ క్లియర్? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 09 – దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబో తుంది కృష్ణ నదిపై సోమ శిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి…

తెలంగాణలో ఎన్డీయే కూటమి?

తెలంగాణలో ఎన్డీయే కూటమి? అధ్యాపకులు, పట్టభద్రుల నియోజక వర్గాలకు ఉభయ తెలుగు రాష్ర్టాలలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అధికార, ప్రతిపక్షాలకు తమదైన రీతిలో సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఓటర్ల తీర్పు ప్రతిపక్షానికి బలం చేకూర్చగా… ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్షం తన పద్ధతులు…

ఈసారి సాధారణ వర్షాలే: వాతావరణ శాఖ అంచనా..

ఈసారి సాధారణ వర్షాలే: వాతావరణ శాఖ అంచనా.. ఏప్రిల్ తొలి వారంలో మరింత క్లారిటీ..!!రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు..40 డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలుమధ్యాహ్నం మంటలు..రాత్రి చలిగాలులుహైదరాబాద్,ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఇచ్చే…

You Missed

15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు
ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు
నేడు అసెంబ్లీలో కీలక బిల్లు
నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ