X ను హేక్ చేసింది మేమే

X ను హేక్ చేసింది మేమే : Dark Storm Team ప్రపంచవ్యాప్తంగా X (ట్విటర్) సేవల్లో అంతరాయానికి తామే కారణమని హ్యాకింగ్ గ్రూప్ ‘Dark Storm Team’ ప్రకటించుకుంది. ఈ సైబర్ అటాక్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని,…

రోహిత్, కోహ్లీ తర్వాత జడేజా.. రిటైర్మెంట్ వార్తలపై జడేజా స్పందన ఏంటంటే..

రోహిత్, కోహ్లీ తర్వాత జడేజా.. రిటైర్మెంట్ వార్తలపై జడేజా స్పందన ఏంటంటే.. ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు గుడ్ బై…

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ – సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక…

ఛాంపియన్ టీమిండియా.. చరిత్ర సృష్టించిన టీమిండియా..

ఛాంపియన్ టీమిండియా.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది (Ind vs Nz). రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది.…

IND vs NZ Final: కుల్దీప్ మాయాజాలం.. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్లు ఔట్..!!

IND vs NZ Final: కుల్దీప్ మాయాజాలం.. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్లు ఔట్..!! ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. పవర్ ప్లే లో దూకుడు చూపించిన న్యూజిలాండ్ ఆ తర్వాత తడబడుతుంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో స్వల్ప…

కప్ కొట్టాలంటే 252 కొట్టాల్సిందే..ఇక అంతా మీ చేతుల్లోనే..!!

కప్ కొట్టాలంటే 252 కొట్టాల్సిందే..ఇక అంతా మీ చేతుల్లోనే..!! ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా,న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ టీమిండియా ముందు 251 పరుగుల లక్ష్యాన్ని…

రేపే CT ఫైనల్స్.. రూ.5,000 కోట్ల బెట్టింగ్!

TG: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు దుబాయ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పి పందెం రాయుళ్లు రూ.5,000 కోట్ల వరకు పందాలు కాసినట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’ దుబాయ్ లో బుకీలతో…

SLBC టన్నెల్లో మనిషి చేయి!

SLBC టన్నెల్లో మనిషి చేయి! SLBC టన్నెల్లో మానవ అవశేషాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. నిన్న రాత్రి కేరళకు చెందిన డాగ్స్ మట్టి లోపల అవి ఉన్నట్లు పసిగట్టాయి. దీంతో మట్టి తొలగింపును ముమ్మరం చేశారు. అక్కడ మనిషి చేయి బయటపడింది.…

Champions Trophy final: ‘అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే’..!!

Champions Trophy final: ‘అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే’..!! ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం…

టీటీడీ కీలక నిర్ణయం!

టీటీడీ కీలక నిర్ణయం! AP: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాలు, సేవలు, వసతులు తదితర టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది. గతేడాది ఆగస్టు 5న…