నిజామాబాద్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను ప్రదర్శించారు. మాజీ డిప్యూటీ డిఇఓ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని…
నర్సాపూర్ (జి) పోలిస్ స్టేషన్ నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐ.పి.ఎస్
నర్సాపూర్ (జి) పోలిస్ స్టేషన్ నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐ.పి.ఎస్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 28జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐ.పి.ఎస్ నర్సాపూర్…
ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా 2కే రన్ ర్యాలీ ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా 2కే రన్ ర్యాలీ ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. మనోరంజని ప్రతినిధి నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 28
రూ.3.22, 359,లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
రూ.3.22, 359,లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ మనోరంజని ప్రతినిధి అమరావతి :ఫిబ్రవరి 28ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు మంత్రి బడ్జెట్ ప్రసంగంమొదలు పెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక…
మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ
మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ మనోరంజని ప్రతినిధి మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీతెలంగాణ కేబినెట్ మార్చి 6న భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం కాబోతున్న మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో…
దేశంలోని టాప్ 10 ధనిక రాష్ట్రాలు ఇవే – తెలుగు రాష్ట్రాల స్థానమేంటంటే?
దేశంలోని టాప్ 10 ధనిక రాష్ట్రాలు ఇవే – తెలుగు రాష్ట్రాల స్థానమేంటంటే? ప్రపంచ దేశాలన్నీ జీడీపీ వృత్తి రేటులో తిరోగమంలో ప్రయాణిస్తుంటే.. భారత్ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఈ ప్రగతిలో దేశంలోని రాష్ట్రాల పాత్రను విస్మరించేందుకు వీలు లేదంటున్నారు. దేశంలోని…
దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి ఆమె!
దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి ఆమె! మనోరంజని ప్రతినిధి దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి ఆమె!హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ…
కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు
కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు TG: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శాంతిభద్రతలు, ట్రాఫిక్, మహిళ, సైబర్ పోలీస్…
వేములవాడ: వెళ్లొస్తాం రాజన్న తండ్రి: భక్తులు
వేములవాడ: వెళ్లొస్తాం రాజన్న తండ్రి: భక్తులు మనోరంజని ప్రతినిధి వేములవాడ : ఫిబ్రవరి 28 వేములవాడ: వెళ్లొస్తాం రాజన్న తండ్రి: భక్తులుమహాశివరాత్రి జాతర మూడు రోజుల పాటు ఘనంగా వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగింది. శుక్రవారం భక్తులందరూ రాజన్న సన్నిధానం నుంచి…
భార్యను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
భార్యను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హతమార్చిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న సురేశ్ ఆరు నెలల క్రితం…